Monday, October 27, 2008

వై .ఎస్ మూడు దశాబ్దాల ప్రస్తానం ...............


రాజకీయం అంటే కుటిలత్వం , మోసం చేయటం , ప్రజలకు అందుబాటులో వుండరు . ఇవన్ని రాజసేకరునికి తెలియని , అలవాటు లేని, కానీ పనులు . నమ్మివారు ఎప్పటికి తనవంతు మేలుచేసే నేత వక్కరే . ప్రజలు నమ్మకాన్ని వోమ్ముచేయక అయన వారికీ తనసక్తి కొలది మంచి పనులు చేస్తూ వారి మన్ననలు పొందుతున్నారు .
శేత్రువు "ఈనాడు" సైతం రాజశేకరుని వెక్తిత్వాన్ని పొగిడే వ్యక్తి .

No comments: