Tuesday, December 23, 2008

ఇండియా పాక్ మధ్య యుద్ధ వాతావరణం .....


ఇండియా పాకిస్తాన్ మధ్య కాశ్మీర్ సమస్య స్వతంత్రం వచ్చిన తొలినాళ్ళ నుంచి ఇప్పటకి కొనసాగుతుంది . అంతర్జాతీయ సమాజం అడివొక కల్లోలిత ప్రాంతంగా చూస్తున్నాయే కాని పరిష్కారం దిశగా ఆలోచించటంలేదు , దాని ఫలితం న్యూయార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ కాని , ముంబై లో మొన్న జరిగిన దాడి వరకు అన్నిటికి మూలాలు వోక్కచోతినుంచే ( పాక్ ఆక్రమిత కాశ్మీర్ ).
ఇండియా సహనం నసించినట్లు కనిపిస్తుంది , ప్రజలనుంచి కూడా అదే సంకేతాలు వేలువడుతున్నవి . ఎందుకంటే ఆలస్యం చేసే క్రొద్ది మరింత వేల్లురుకొని పేట్రేగిపోయే ప్రమాదం వున్నది . ఇందుకు మనకు ఎన్నో ఉదాహరణలు కనిపిస్తున్నవి .
** తోలిన్న్ల్లలో కాశ్మీర్ కి పరిమితమైన ఉగ్రవాదం ఇప్పుడు ముస్లిం అధికశాతం వున్నా ప్రాంతాలు , సముద్ర మార్గాలకు అనువుగా వుండేవి కనిపిస్తున్నవి .
** జమ్మూ కాశ్మీర్ లిబెరతిఒన్ ఫ్రంట్ వుడేది . కాని ఇప్పుడు లష్కరే తోయబ , జైషే మహామోడ్ , సిమి (బంగ్లా ) కొన్ని పేరుతెలియని సమస్తలు పనిచేస్తున్నవి .
** ఉగ్రవాద చేర్యాల వల్ల భారత్ వ్యాపార పరంగా ఎంతో నష్టం వాటిల్లుతుంది .
ఉదాహరణకు : మొన్నటి ముంబై దాడులు వల్ల కొన్ని వందల కోట్లు నష్టపోయింది .
ఇక్కడ చిక్కు వొక్కటే వొక దేశం మీద యుద్ధం చేయవచ్చు కానీ , ఉగ్రవాదులపై చేయటం కష్టం . ఉగ్రవాద స్థావరాలు ధ్వంసం చేయటం తప్ప . మొదట్లో ఉగ్రవాదం వోకప్రాంతంలో వుండేది రానురాను పంద మారి , ఎంచుకున్నవరికి మొదట శిక్షణ వరిప్రాంతంలో ఇచ్చి సమాజమీడకు వోడులుతున్నారు . దీనికి సమైక్య పరిష్కారం కావాలి .

Sunday, December 21, 2008

ఊహకు అందని వోటరు మనోగతం .......?


ఈసారి ఆంధ్ర ప్రదేశ్ ఎలెక్షన్ దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంది ..? కారణం ఒక్కటే . దేశం మొత్తంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు పదకొండు అందులో వొక్క ఆంధ్ర ప్రదేశ్ మాత్రమె పెద్ద రాష్ట్రం . అది కాక దేశం మొత్తం మీద గుజరాత్ ముఖ్య మంత్రి తరువాత అంత మొండిగటం వై.ఎస్ . రాజశేకర రెడ్డి అని ఇప్పటి సర్వేల ద్వార తెలుస్తుంది.
పైన పేర్కొన్న వివరాలు బట్టి ఎవరికైనా తెలుస్తుంది ఎన్.టి. రామా రావు పార్టీ పెట్టనత వరకు కాంగ్రెస్ పార్టీ ఎకచేత్రదాదిపత్యం . మళ్ళి ఇప్పుడు చిరంజీవి రూపంలో మరో సినీ దిగ్గజం ప్రజారాజ్యం పేరుతో వస్తున్నాడు .
మళ్ళి ఎన్. టి. రామా రావు లాంటిదే జరుగుతుందా ...? సభలకు , రోడ్ షో లకు వచ్చే ప్రజా ఆదరణ చూస్తె అందరు అలాగే అనుకొంటారు . కాని ఇటివల జరుగుతున్న పరిణామాలు చూస్తె అందుకు విరుద్దంగా వున్నవి .
రాష్ట్రంలో పొత్తుల పరంపర కొనసాగుతుంటే ప్రజారాజ్యం పార్టీ వైపు ఎవరు ఆసక్తి చూపకపోవటం ఇందుకు బలాన్ని చేకూర్చింది .
ముంబై మీద టెర్రరిస్టు అట్టాక్ వల్ల భారత్ / పాక్ మధ్య యుద్దవతవరణం నెలకొంది .. యుద్ధం జరిగే దానికి ఎక్కువ అవకాసం వున్నది . అదే జరిగితే ప్రజల నిర్ణయం మారవచ్చు .

Wednesday, December 17, 2008

ఎవరికెన్ని సీట్లు , ఎంత శాతం వోటింగ్ రోజు.. రోజుకు మార్పు ...?


ఆంధ్ర ప్రదేశ్ కు రానున్న సాధారణ ఎన్నికలు వచ్చే సంవత్సరం ఏప్రిల్ లో జరగవచ్చు . ఇప్పటికే కూటములు దాదాపుగా కరారు ఐనవి . సీట్ల పాపకం మాత్రం మిగిలింది . ప్రతిపక్షాలకు వొక విధానం లేకుండా వెళ్తున్నారు .
ఆలోచించటానికి కూడా అర్ధం కాకుండా తనవిదానాన్ని వై.ఎస్.ఆర్ పార్టీ శ్రేణులకు పపుతున్నారు . క్రొత్తగా లక్ష రూపాయలు ఆదాయం కన్నా దిగువన వున్నా కుటుంభాలకు చెందిన వారు కుల, మత, వర్గ విభేదాలు లేకుండ ఉచిత విద్య అమలుచేయటానికి ప్రభుత్వం నడుంబిగించింది . ఇది కొంతమేరకు యువత మరియు తల్లిదండ్రులను ఆలోచనలో పదేసేవిధంగా వున్నది . దీనిని అప్పుడే లోక్ సత్తా పార్టీ స్వాగతించింది . మరిన్ని మంచి పధకాలు వెలువడే అవకాసం వున్నాయ్


మీ
సూరి

Sunday, December 14, 2008

రాబోయే ఎన్నికలు ప్రతిపక్షాలకు మరియు ప్రభుత్వానికి పరీక్ష ....?


మొన్న జరిగిన శాసనసభ ఎన్నికలలో వోటరు తీర్పు చానా కచ్చితంగా వున్నదని స్పష్టమైనది .
బి.జే .పి టెర్రర్ నినాదం కూడా ఖాతరు చేయకుండా ప్రజలు అభివృద్ధి వైపు వోటు వేసారు . టెర్రర్ అనేది వొక పార్టీకి సంభందించింది కాదని అబివృద్ది , ప్రజాసేవ , నిరిద్యోగం అనేవి చాల ముఖ్యంమని వారివుద్దేస్యం స్పష్టంగా తెలిపారు .
**** రాష్ట్ర అభివృద్ధి ( ఐదు సంవత్సరాలలో ఎలా జరిగిందీ )
**** ప్రజాసేవ ( ప్రజా సమస్యలు ఎలా పరిష్కరిచారు )
**** నిరిద్యోగం ( ఇది చాల ముఖ్యం యువత వోట్లు దీనినే ప్రభావితం చేస్తవి )
**** మహిళా , రైతు సమస్యలు
వీటిమీద ఎక్కువగా దృష్టి పెడితే గెలిచే అవకాశాలు చాల ఎక్కువ .....
వివిధ పధకాలు ( ఆరోగ్యశ్రీ , ఇందిరమ్మ ఇల్లు , రెండు రూపాయలకు కిలో బియ్యం ) చాలావరకు ప్రజలకు చేరువ అవుతున్నవి .
మనరాష్ట్రం విషయంలో కూడా ఇదే ఫలితాలు వచ్చే అవకాశాలు మెండుగా వున్నవి .
--------------------------------------------------------------------------------------------
ఇక ప్రతిపక్షంది మరో గడ్డు సమస్య , ఏ వొక్క పార్టీ కి స్పష్టమైన బలం లేకపోవటం , వీరిమద్య పూర్తి అవగాహన లేకపోవటం ( వొక్క రాజశేకర రెడ్డి ని వోదించటం తప్ప ). మరొక విషయం ఏమిటంటే చిరంజీవి రూపంలో టి.డి.పి కి విజయావకాశాలు చాల వోరకు గండికోడుతున్నాయే . దీని వల్ల మరో ఐదేళ్లు ప్రతిపక్ష్మలో కూర్చోవాల్సి వస్తుందేమోనని చంద్రబాబు నాయుడు లో భయం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది . చిరంజీవి శిభిరం కూడా గెలుపుకంటే దీని మీదే ఎక్కువ ఆధారపడింది , ఎందుకంటే టి.డి.పి బలహీనపడితే రాష్ట్రంలో రెండో పెద్ద పార్టీగా అర్హత కొట్టొచ్చు .
మరియు టి.డి.పి శ్రేణులు తనవైపు త్రిప్పుకోవచ్చు .
మీ
సూరి

Wednesday, December 10, 2008

పధకాలు , జలయజ్ఞం తో పాటు ప్రభుత్వ వ్యతిరేకత లేకపోవటం రాజశేకరునికి మళ్ళి పీఠం దక్కేనా ...?


* మధ్యప్రదేశ్ , చత్రిశ్గర్ లలో ప్రభుత్వ వ్యతిరేకత లేకపోవటం , పధకాలు వల్ల మళ్ళి అధికారం లభిచింది .
* ఢిల్లీ లో శిలా ధిక్షిత్ మూడవ సారి గెలుపొందటం .
* వొక్క రాజస్తాన్లో కూడా ప్రభుత్వ వ్యతిరేకత కంటే , పార్టీలోని వారి వల్ల పరాజయం పొందింది .
వీటన్నిటిని చూస్తె ఆంధ్ర ప్రదేశ్ లో కూడా రాజశేకర రెడ్డి కి మరల గెలిచే అవకాశాలు ఎక్కువ .
ఇటివల ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వొక పత్రిక కూడా నూట డెబ్భై ఐదు రావటానికి అవకాసం వున్నది అని సర్వే రిపోర్ట్ వెలువదించింది .

కుటుంబం లోని వారే సమర్డులా ......?


బావ , బావ మరిది ....... వొక అబద్దాల తమ్ముడు ..


Tuesday, December 9, 2008

గూగుల్, మైక్రోసాఫ్ట్ మాప్స్ వల్ల దేశ రక్షణ వుంటుందా.....?


గమనిక : ఈ మాప్ గూగుల్ మాప్స్ నుంచి తీసినది .
గూగుల్ మాప్స్ , డ్రైవింగ్ రూట్స్ ప్రాచాత్య దేశాలు ( అమెరికా , కెనడా , యు .కే , జర్మని ... ) లలో వారి సౌలబ్యానికి తయారు చేసుకొన్నవి . ఇప్పుడి ఆ మాప్స్ మన భారత దేశ రక్షణ కు అవరోధాలుగా మారుతున్నాయి . దీనిని గురించి దీస పౌరులుగా ఆలోచించండి ....

మొన్న వొక టి.వి చానల్ లో గ్రద్ద కు యాటిన , సి.సి కెమెరా ల తో మన దేశం పై నిఘా పెడుతున్నది మనకందరకు తెలుసు . టెక్నాలజీ అభివృద్ధి మన దేశ మరియు మన రక్షణకు విఘాతం కల్గించితే ఎలాగో ఆలోచించండి ...


Sunday, December 7, 2008

ఐదు రాష్ట్రాల ఎలెక్షన్ ఫలితాలు .....


మధ్యప్రదేశ్ , ఢిల్లీ లలో అభివృద్ధి మరొకసారి గెలుపొండటానికి ఉపయోగ పడింది .
* ఢిల్లీ , రాజస్తాన్, మిజోరాం రాష్టాలలో కాంగ్రెస్ విజయం సాదిచగా
* మధ్యప్రదేశ్ , చత్రిస్స్గార్ లలో బి.జే .పి విజయ డంకా మ్రోగించింది
*** ముఖ్యమ్గా ఈ ఎన్నికల ద్వారా కాంగ్రెస్ తెలుసుకోవాలిసింది బి.ఎస్.పి నుంచి ముప్పు పొంచివున్నది .
అభివుద్ది గెలుపుకు మార్గం అని ఈ ఎన్నికలు రుజువు చేసాయే .







పాకిస్తాన్లో తాలిబాన్ టెర్రరిస్టులు నాటో వాహనాలు పేల్చివేసారు ....


Monday, December 1, 2008

దేశ రక్షణ ముఖ్యమా రాజీనామాల ........

భారత దేశం లో ఉగ్రవాద చర్యలు కొత్త కాకపోఇన దేశ రక్షణ ఒక ప్రస్నాద్దకంగా మారింది . దీనికి ఏ రాజకీయ పార్టీ తీసిపోనివిధంగా వున్నది . ప్రతిదానిని రాజకీయం చేయాతం ఎన్నికలలో పబ్బం గడుపుకోవటం షరా మామూలే .
మొన్న ముంబై లో ఒకప్రక్కన కామెండోలు ఉగ్రవాదులతో పోరాడుతుంటే గుజరాత్ ముఖ్యమంత్రి నేరేంద్ర మోడి దానిని కూడా రాజకీయ వేదికగా మార్చటం మనరాజకీయ నేతల గుణాన్ని బయట పెడుతుంది .
ఇప్పుడు ప్రజలకు కావలసింది బద్రత నీతల రాజీనామాలు కాదు .
* జల , వాయు మార్గాలతో పాటు అంతర్గత భద్రత
* దేశంలో ఇప్పటికే తిష్ట వేసిన ఉగ్రవాదులు , వారికి సహకారం అందిస్తున్నవారు
* చిన్న చిన్న గ్యన్గ్స్తర్ నుంచి అన్నిరకాల సంగ వ్యేతిరీక వ్యక్తులను వేరిపారవేయాలి .
* ముఖ్యంగ లంచగొండితనం చాలమార్గాలకు తేలిక దారి .

* రాజకీయ నాయకులూ బురోకాట్ట్స్ కలగలిసిన సమాజం దీనిని ముందు కడిగి పారేయాలి .
* ఉగ్రవాద చర్యలవల్ల మన నాయకులు పోరుగువున్న పాకిస్తాన్ లో కూడా నాయకులు చనిపోయారు ..
సమాజం బాగుంటే అభివృద్ధి బాగుంటుంది ... ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వున్నది కాబట్టి ఎన్నికలలో మరొక పార్టీకి వోట్ వేస్తాము .. అంతమాత్రాన అంతా మారిపోదు అల్లోచించండి ముంబై సంగటన జరిగినప్పుడో , పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరిపినప్పుడో మన దేసభాక్తిని చాతుకోవద్దు .. ముందు ప్రజలు మారాలి .

ఈరోజు ప్రపంచ ఎయిడ్స్ డే .........


Friday, November 28, 2008

ఆపరేషన్ ముంబై ముగిసింది ......................

ఆపరేషన్ ముంబై నుండి ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి . పోలీస్ ఆఫీసర్ లు " హేమంత్ కరికరే ", " విజయ్ సలేస్కర్ ", "అశోక్ కాంతే ", " ఉన్నికృష్ణన్ " ఇలా దాదాపు పదిహేడు పైగా ప్రాణాలు వదిలారు .
* ఇంటిల్లిజేన్స్ వైఫల్యం ముఖ్యం గ చెప్పుకో దగినది
* అండర్ వరల్డ్ కి టెర్రరిస్టు లతో లింక్స్ తెలుసుకోవాలి
* కోస్టల్ చెకింగ్ " కోస్ట్ గార్డు "
* పోలీస్ ఆఫీసర్ లకు పవర్ ఇచ్చి రాజకీయ జ్యోక్యం లేకుండా చెయ్యటం
* నరేంద్ర మోడి ప్రకటించినట్లు " వన్ క్రోర్ " కోసం పోలీస్ ఆఫీసర్ లు వర్క్ చెయ్యరు .
* ప్రజలకు పోలీస్ ఆఫీసర్ లకు మద్య ఆంత్యరం లేకుండా వొకరి నొకరు సపోర్ట్ చేసుకొంటూ భాద్యతగా వుండటం .

మూడవ రోజు తాజ్ లో కూడా ఆపరేషన్ క్లోసేడ్ ..






నలభై ఎనిమిది గంటల తరువాత ..........

* నారిమన్ హౌస్ లో ఐదు గురు హోస్తేగ్గ్ , ఇద్దరు టెర్రరిస్టు లు చనిపోయారు ..
* దాదాపు నూటయాభై ఐదు చనిపోగా , మూడువందల ముఫై పైగా గాయపడి చికిస్త పొందుతున్నారు ..
* ఇండియా గవర్నమెంట్ పాకిస్తాన్ కు ఎవిడన్స్ చూపింది టెర్రరిస్టు లకు పాకిస్తాన్ లింక్ వున్నదని ..
* తాజ్ హోటల్ లో ఫైరింగ్ కొనసాగుతుంది .........

ఇప్పటికైనా ప్రజలు మేలుకోండి మనమధ్య వున్న ఎంతో మంది టెర్రరిస్టు లకు ఏదోవిధంగా సహాయ పడుతున్నారు .
ముస్లిం ప్రజలు వొక్కసారి ఆలోచించండి ఇండియన్ ప్రజలు ప్రేమతో సహరిస్తారు , ఇండియా నుండి విదిపోఇన పాకిస్తాన్ , బంగ్లాదేశ్ ఎందుకు టెర్రరిస్టు లను పంపి ఇండియా మరియు ప్రపంచ దేశాలును భయ పెడుతూ వున్నది ?

రెండవ రోజు " టెర్రరిస్టు అటాక్ ఆన్ ముంబై "...


ముప్పః ఏడు గంటల తరువాత ........
* ఎన్.ఎస్.జి కామొండ్యో నరేమా హౌస్ ఫోర్త్ , ఫిఫ్త్ ఫ్లోర్ అకుపై చేసారు .
* వంద మందికి పైగా ఒబెరై హోటల్ నుండు విముక్తి పొందారు .
* తాజ్ హోటల్ లో తాజా కాల్పులు జరుగు తున్నై " పంనేడు నుండి పదిహేను బోడీస్" కమేన్దోస్ వివరించారు .
* రాజకీయ నాయకులూ " నరేంద్ర మోడి , విలాస్రావు దేశ్ముక్ " ఒబెరై వద్దకు వచ్చారు ..
* ఉగ్రవాదులు అధిక మొత్తంలో అమునషన్స్ , పదిడు వొందల విదేశి కరెన్సీ , ఏడు క్రెడిట్ కార్డ్స్, విదేశి ఐ.డి వున్నయ్.
* తాజ్ లో , నారిమన్ హౌస్ లో కాల్పులు జరుగుతూన్నాయి

Wednesday, November 26, 2008

ఉగ్రవాదులు ముంబైని టార్గెట్ చేసారు ......?





ఉగ్రవాదులు భారత వాణిజ్య రాజధాని ముంబై ని టార్గెట్ చేసుకొని కాల్పులకు , బాంబుబ్లాస్ట్ కి పాల్పడటం వలన .
ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ..
యాభై ఐదు మంది పౌరులు, నలుగురు పోలిసులు చనిపోగా నూట తొంభై ఆరు మంది గాయపడ్డారు ....
ఏంటి టెర్రరిస్టు స్కోడ్ అదినేత హేమంత్ కర్కరే , ఎన్కౌంటర్ స్పెసిలిస్ట్ విజయ్ సలస్కర్ చనిపోఎన వారిలో వున్నారు ..
* దాదాపు ముప్పై పైగా ఉగ్రవాదులు ముంబాయిలో ప్రవేశించి గ్రూప్ లుగ విదిపొఏ
* చత్రపతి శివాజీ రైల్ టెర్మినల్ , తాజ్ హోటల్ , ఒబెరై హోటల్ , కామా హాస్పటల్ ప్రాంతాలలో విచాక్ష్నరహితంగా కాల్పులు జరిపారు ..
* దీనిని మొదట మాఫియా గంగ్స్తర్ మధ్య జరిగిన గొడవగా మొదట భావించారు ..
* తేరుకొని ఇది ఉగ్రవాదుల చర్యగా భావించి ఆపరేషన్ మొదులు పెట్టారు .
* మరొక పొరపాటు కామా హాస్పటల్ దగ్గర జరిగింది ఏంటి టెర్రరిస్టు స్కోడ్ అదినేత హేమంత్ కర్కరే , ఎన్కౌంటర్ స్పెసిలిస్ట్ విజయ్ సలస్కర్ కారు దిగి లోనికి వెళ్ళుతున్న సమయంలో ఎదురుగ వచ్చి అతిసమీపంనుంచి ఫైర్ చెయ్యటం వారు చనిపోఈన తరువాత ఉగ్రవాదులు పోలీస్ జీప్ హైజాక్ చేసి దానిని ఉపయోగించి కాల్పులు జరపటం టి.వి చూస్తున్న వారు అందరు చూసారు .. కాల్పులు ఒబెరై హోటల్ లో , నమిర హౌస్ లో జరుగుతున్నవి .
వివరాలు తెలియాల్సి వున్నది ........
** ఉగ్రవాదులు పాకిస్తానీ పంజాభి లో మాట్లాడుకోవటం ( పాకిస్తాన్ మూలాలు వున్నట్లు తెలుస్తూంది ).
ఉగ్రవాదులు తమ పంధా మార్చారు ....
** ఇప్పుడు ఆర్ధిక మూలాలు మీద ( షేర్ మార్కెట్ , కరెన్సీ, ఇండస్ట్రీ )
** విదేశి వ్యక్తులు భారత్ కి తరలి రాకుండా
** రాజకీయ నాయకులూ ( జాతీయ నాయకులూ )
** రాష్ట్ర నాయకులూ ( ఆర్ధికంగా ఎదుగుతున్న రాష్ట్రాలు )
** వ్యవసాయ క్షేత్రాలు ( పంట నష్టం జరగటం "నకిలీ మందులు ", " విత్తనాలు ")
ఇప్పుడు ఉగ్రవాదం పంధా మార్చుకుంటున్నారు , ఇది మనకు " వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ " టార్గెట్ చేసినప్పటినుంచి ఈరోజు ముంబై లో జరిగిన ఉగ్రవాద చేర్యాల వరకు మనకు ఎన్నో పాఠాలు . ముఖ్యంగ మన సెక్యూరిటీ ఆఫీసర్స్ , స్పెషల్ టీం కాని వొక రీసెర్చ్ వింగ్ " ప్రపంచం లో ఎక్కడ ఉగ్రవాద చర్యలు జరిగిన వాటి డేటా తెచ్చుకొని నాలెడ్జ్ పెంచుకొంటే " మంచిది . ఎందుకంటే ఉగ్రవాదులు ప్రపంచవ్యాప్తంగా లింక్ నెట్వర్క్ వుండటం వలన "స్మాల్ టీం మోర్ రిసల్ట్ " పధకాలు ఎక్కువ అయ్యఈ . ఇప్పుడు ఎఫ్.బి.ఐ టీం లాస్ ఏంజిల్స్ నుంచి దర్యాప్తు కోసం వస్తున్నారు .
ముంబై ఆపరేషన్ అంత తేలికగా కొట్టిపారివేయ కూడదు .. ఇలాంటివి మరికొన్ని జరగటానికి ఎక్కువ అవకాసం వున్నాయే . ఆపరేషన్ ఇరువై నాలుగు గంటలు పైన జరుగుతున్నది లాస్ ఎక్కుమోత్తంలో వున్నది .
ఆలోచించండి దీనిని ఎదుర్కోవటానికి అందరు కృషి చేయాలి ... రాజకీయాలు చేయటానికి సమయం కాదు .
వొక్కసారి ఆలోచించండి ఇది విదంగా టెర్రరిస్టు ఎటాక్ న్యూయార్క్ పట్టణంలో జరిగితే ఇప్పటికే ఆర్ధిక సంఖోభంతో కొట్టుమిట్లడుతున్న అమెరికా ఎలా రియాక్ట్ అవుతారో ... వారు ముందు చూపుతో ముంబై ఆపరేషన్ ని ఇంవేస్తిగేత్ట్ చేసుకోవటానికి వస్తున్నారు ...

మీ నేతతో ముఖా .. ముఖి చర్చ ......


Monday, November 24, 2008

వై.ఎస్.ఆర్ డ్రీమ్ " హరితంద్ర ప్రదేశ్ " ఇదే మళ్ళి ముఖ్యమంత్రి ని చేస్తుంది ...


ముఖ్య మంత్రి వై.ఎస్.రాజశేకర రెడ్డి ప్రవేశ పెట్టిన పధకాలు ఇవే మరల తనను ముఖ్యమంత్రి పీఠం పై నిలుపుతుందని గట్టిగ నమ్ముతున్నాడు . అందుకే ఎవరెన్ని , ఎన్నిరకాల పొత్తులు పెట్టుకున్న విమర్శించిన తను లెక్కచేయక ప్రజలకు వాగ్దానం చేసినవి , తను చేద్దామనుకున్న పనులకు ఆలోచాలకు పడునపెట్టి వాటిని అమలుచేస్తూ ప్రజల మన్నలను ప్రోడుతూ సంతోశిస్తున్నాడు ... ఇవి చాలవా వ్యక్తీ , నాయకుడుగా , మహనీయుడుగా ఎదగటానికి ..
* రెండు రూపాయలకు కిలో బియ్యం
* ఆరోగ్యశ్రీ
* ఇందిరమ్మ ఇల్లు
* జలయజ్ఞం
* ఉచిత విద్యుత్తు
* డ్వాక్రా ( పావలా వడ్డీ )
* వంద రోజుల పనిదినాలు
* రాజీవ్ గృహకల్ప
* రాజీవ్ ఉద్యోగశ్రీ
ఇలా చెపుకుంటూ పోతే ఎన్నో ........... ఆలోచించితే ఎవరైనా వోప్పుకుంటారు ముఖ్యమంత్రి చేస్తున్న పనులు గొప్పవని . "స్వర్ణాంద్ర ప్రదేశ్ ", " సంతోశాంద్ర ప్రదేశ్ " ఇస్తామంటారు , ప్రజలు ఒకరికి తొమ్మిది సంవస్తరాలు అవకాసం ఇచ్చారు మాట నిలబెట్టుకోలేదు . మరి ఇప్పుడు మరొక కొత్త నాయకుడు అవకాసం కావాలని అంటున్నాడు . అవకాసం ఇవ్వటానికి ఇది పదికోట్లు తో తీసే సినిమా కాదు తొమ్మిది కోట్ల ప్రజల జీవితం . ఇప్పుడు కావలసింది కొత్తవారికి అవకాసం కాదు , జరుగుతున్నదానిలో లోపాలు సరిదిద్ది మరింత బాగా ప్రజలకు మేలు జరగటం .
మీ సూచనలు , అభిప్రాయాలూ మెయిల్ చేయ్యాది .,
మీ
సూరి

సుజలాం సుఫలాం అంటు జలయజ్ఞ ఫలాలు పొందుతున్న ప్రకాశం ప్రజలు ...