
ఇప్పుడు అర్ధమైంది ఎందుకు నడమూరి సింహాలు ప్రజయాత్రకు భయపడుతున్నారో . అందుకే వాలు గుంటూరు లాంటి సేఫ్ ప్లేస్ లో యువగర్జన పెడుతున్నారు . దీనిని బట్టి రాబోయే ఎలెక్షన్ "చిరంజీవి " మరియు " వై . ఎస్ . రాజశేకర్ రెడ్డి" మద్య జరగ బోతుందని స్పష్టంగా తెలిసిపోతుంది .
సూరి .
No comments:
Post a Comment