Saturday, October 11, 2008

రామోజీకి నోబెల్ భాహుమతి ........?


ఈనాడు పేపర్ లో కార్టూన్ లు సృతిమించుతుంది . వ్యక్తీ ఫై కక్షసాదింపు ధోరణి ఎవరికీ మంచిది కాదు . అది సంస్కారము కాదు . నేను నా బ్లాగులో ఎవరిని విమర్శించ దలచుకో లేదు . చివరికి ఎంతో ప్రతిశాస్టకంభావించే నోబెల్ ప్రైజ్ ని కూడా వై . ఎస్ . రాజశేకర రెడ్డి ఫై కక్షసాదింపుకు వాడుకోవటం అంత మంచికాదు. పత్రికలు సమాజానికి కళ్లు లాంటివి దానిని ఈవిధంగా వాడుకోవటం . సభ్య సమాజం హర్షించదు.


మీ

సూరి

No comments: