Wednesday, October 29, 2008

హరితన్ద్రప్రదేశ్ రధసారధి డాక్టర్ . వై. ఎస్ . రాజశేకర్ రెడ్డి

నాయకుడు అంటే నలుగురి క్షేమ కోరి , వారి కోసం పాటుపడే వాడు . ప్రజలతో మమేకమై ప్రజల కష్ట సుఖాలు లో పాలుపంచుకొనే వాడు . దీనికి చక్కటి వుదాహరణ మన ముఖ్యమంత్రి డాక్టర్ . వై. ఎస్ . రాజశేకర్ రెడ్డి . "వై. ఎస్ " అని పిలిస్తే "ఓ ఎస్ " అంటు గత ముఫై సంవస్తారలగా ప్రజలకు సేవచేస్తున్న నాయకుడు .
తను ఎస్తనంలో వున్నా తన స్నేహితునులను , తనను నమ్మిరివారిని మరవని మహా నాయకుడు .
భారత దేఅస చరిత్రలో వోకనయకుడు పాదయాత్ర ద్వార ప్రజల సమస్యలను తెలుసుకొన్న వ్యక్తీ ( గాంధీజీ కాకుండా ).
జలయజ్ఞం ద్వార కొన్ని లక్షల ఎకరాలను సాగులోకి తీసుకు వస్తున్నా మహాను భావుడు .

దీక్ష, పట్టుదలతో ఆంధ్ర ప్రదేశ్ ను హరితంద్ర ప్రదేశ్ గా స్మస్కరనలతో ముందుకు తీసుకు పోతున్న నాయకుడు .

మీ
సూరి

No comments: