Friday, October 24, 2008

హైదరాబాద్ లో యు .ఎస్ కాన్సులేట్ .... సాదించిన వై.ఎస్.ఆర్

http://hyderabad.usconsulate.gov/

వై .ఎస్ . రాజశేకర రెడ్డి - ముఖ్య మంత్రిగా అందరికి తెలిసి మనిషి . ప్రజలకు , ప్రతిపక్షానికి పనిచేస మొండి మనిషి .

ఏదైనా తలుచుకుంటే దానిని పుర్తిచేస గుణం , సున్నితమైన మనసు , స్నేహితులే అతని బలహీనత , అడిగితె కాదనలేని బలహీనత .

అతని మొండితనికి పాదయాత్ర వొక మచ్చుతునక, వుచిత విద్యుత్ మొదలుకొని రొండు రూపాయల బియ్యం పదకం , పేదలకు గృహాలు , ఆరోగ్యశ్రీ అన్ని సహతోపేత నిర్ణయాలు ..... దీనిని ఎవ్వరు కాదనలేరు .

No comments: