
వై .ఎస్ . రాజశేకర రెడ్డి - ముఖ్య మంత్రిగా అందరికి తెలిసి మనిషి . ప్రజలకు , ప్రతిపక్షానికి పనిచేస మొండి మనిషి .
ఏదైనా తలుచుకుంటే దానిని పుర్తిచేస గుణం , సున్నితమైన మనసు , స్నేహితులే అతని బలహీనత , అడిగితె కాదనలేని బలహీనత .
అతని మొండితనికి పాదయాత్ర వొక మచ్చుతునక, వుచిత విద్యుత్ మొదలుకొని రొండు రూపాయల బియ్యం పదకం , పేదలకు గృహాలు , ఆరోగ్యశ్రీ అన్ని సహతోపేత నిర్ణయాలు ..... దీనిని ఎవ్వరు కాదనలేరు .
No comments:
Post a Comment