
మన్మోహన్ సింగ్ అనుకున్నది సాధించాడు . ముప్పై నాలుగు సమస్తరాల కల నెరవేరింది .
ఇక భారత దేశం లో కరంటు కొరత పోతుంది , వ్యవసాయానికి , పరిస్త్రమలకు , గృహ అవసరాలకు తగినంత విద్యుత్ అందించవచ్చు . ప్రపంచమంతా పదహారు శాతం అనువిద్యుత్ వుత్పత్తి తో ఐదు లక్షల మెగావాట్ల విద్యుత్ వుత్పత్తి అవుతుంటే, మన భారత దేశం లో మాత్రం అది నాలుగు వేళ మెగావాట్ల విద్యుత్ వుత్పత్తి చేస్తున్నాము .
No comments:
Post a Comment