
స్వతంత్ర వుద్యమంలో పాల్గొన్న ముఖ్య నాయకులలో నెహ్రూ వొకరు. స్వతంత్రం నెహ్రూ ఫ్యామిలీ ఇండియా ను ఎక్కువకాలం పరిపాలించింది , త్యాగాలు చేసారు చరిత్రలో గొప్ప నాయకులుగా నిలిచిపోయారు. నెహ్రూ ఆధునిక భారతావని సృష్టికర్ట్ట గ చరిత్ర చెబుతుంది . ఇందిరా బ్యాంకుల జాతీయం, గరీభి హటావో అని పేదవారికి ఎన్ను మంచిపనులు చేసింది . రాజీవ్ టెక్నాలజీ మరియు ప్రపంచానికి అనుగుణంగా భారత్ ను తీర్చిదిద్దారు . దానికి మన్మోహన్ ఆర్ధిక సంస్కరణలు ఇండియన్ ప్రపంచ అభివృద్ధి చెందినా దేశాల జాభితలోకి తీసుకు వస్తున్నది .
ప్రపంచ ఎకనామిక్ గ్రౌథ్ బాగా వున్నా దేశాల జాభితాలో రోండవ స్థానంలో నిలిచింది .
మీ
సూరి
No comments:
Post a Comment