Monday, November 17, 2008

సిని గ్లామర్ ఆకట్టుకొంటున్న రోడ్ షో ... దీనికి ప్రజల ప్రాణాలు బలి ..


చిరంజీవి ఘరానా మొగుడు ఫంక్షన్ గుంటూరు లో జరిగి నప్పుడు తొక్కిసలాటలో విద్యుత్ ఘటానికి ప్రజలు బలైయ్యారు , ప్రజారాజ్యం పార్టీ వ్యస్తాపక సభకు హాజరై వెళ్ళుతూ ప్రజలు చనిపోయారు , శ్రీకాకుళం యాత్రలో తొక్కిసలాటలో ప్రజలు చనిపోయారు , ఇప్పుడు అనంతపురం యాత్రలో తొక్కిసలాటలో ప్రజలు చనిపోయారు ..
చిరంజీవికి అతని ప్రజారాజ్యం పార్టీకి వోట్లు అధికారం కావలి అందుకోసం వీధి ... వీధికి తిరుగుతున్నాడు .
దీనితో అతనికి కావలసిన వోట్లు రాబట్టుకున్తున్నాడు .. కాని ప్రజలు వారి విలువైన సమయం తో పాటు తమ ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు .. దీనిగురించి ప్రజారాజ్యం అధినీత చిరంజీవి ఏమి సమాధానం చెబుతారు .
మీ
సూరి

No comments: