Friday, November 28, 2008

రెండవ రోజు " టెర్రరిస్టు అటాక్ ఆన్ ముంబై "...


ముప్పః ఏడు గంటల తరువాత ........
* ఎన్.ఎస్.జి కామొండ్యో నరేమా హౌస్ ఫోర్త్ , ఫిఫ్త్ ఫ్లోర్ అకుపై చేసారు .
* వంద మందికి పైగా ఒబెరై హోటల్ నుండు విముక్తి పొందారు .
* తాజ్ హోటల్ లో తాజా కాల్పులు జరుగు తున్నై " పంనేడు నుండి పదిహేను బోడీస్" కమేన్దోస్ వివరించారు .
* రాజకీయ నాయకులూ " నరేంద్ర మోడి , విలాస్రావు దేశ్ముక్ " ఒబెరై వద్దకు వచ్చారు ..
* ఉగ్రవాదులు అధిక మొత్తంలో అమునషన్స్ , పదిడు వొందల విదేశి కరెన్సీ , ఏడు క్రెడిట్ కార్డ్స్, విదేశి ఐ.డి వున్నయ్.
* తాజ్ లో , నారిమన్ హౌస్ లో కాల్పులు జరుగుతూన్నాయి

No comments: