Saturday, November 15, 2008

పులివెందుల లో ప్రజారాజ్యం పార్టీ కి చుక్కెదురు ...


నా బ్లాగ్ లో నేను వ్రాసిన విధం గానే ప్రజారాజ్యం కి పార్టీ కి ఎవరు సహకరించారు . పులివెందుల ప్రజలు వై.ఎస్. రాజశేకర రెడ్డి ని కాదని ... ఎవరికీ సహకరించారు . చిరు తన మర్యాద కాపాడు కోవాలంటే అక్కడ వై.ఎస్ ను విమర్శించ వద్దు . పులివెందుల ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వొమ్ము చెయ్యలేదు . ఆ విశ్వాసం వారు మరిచి పోలేరు .

ప్రజారాజ్యం పార్టీ కి చిరంజీవి కి కచ్చితం గా అవమానం తప్పదు. రాజశేకర్ రెడ్డి నమ్మిన వారిని వదులుకోరు .

ఇది ఒక్క పులివెందుల ప్రజల కే కాదు " నేను కూడా ప్రత్యక్షంగా చూసాను "

మీ

సూరి

No comments: