Friday, November 28, 2008

నలభై ఎనిమిది గంటల తరువాత ..........

* నారిమన్ హౌస్ లో ఐదు గురు హోస్తేగ్గ్ , ఇద్దరు టెర్రరిస్టు లు చనిపోయారు ..
* దాదాపు నూటయాభై ఐదు చనిపోగా , మూడువందల ముఫై పైగా గాయపడి చికిస్త పొందుతున్నారు ..
* ఇండియా గవర్నమెంట్ పాకిస్తాన్ కు ఎవిడన్స్ చూపింది టెర్రరిస్టు లకు పాకిస్తాన్ లింక్ వున్నదని ..
* తాజ్ హోటల్ లో ఫైరింగ్ కొనసాగుతుంది .........

ఇప్పటికైనా ప్రజలు మేలుకోండి మనమధ్య వున్న ఎంతో మంది టెర్రరిస్టు లకు ఏదోవిధంగా సహాయ పడుతున్నారు .
ముస్లిం ప్రజలు వొక్కసారి ఆలోచించండి ఇండియన్ ప్రజలు ప్రేమతో సహరిస్తారు , ఇండియా నుండి విదిపోఇన పాకిస్తాన్ , బంగ్లాదేశ్ ఎందుకు టెర్రరిస్టు లను పంపి ఇండియా మరియు ప్రపంచ దేశాలును భయ పెడుతూ వున్నది ?

No comments: