Monday, November 10, 2008

"విక్టరీ" ఎవరికీ....? ఎందుకు ......?


రెండు కుటుంబాల మధ్య గొడవ , తెలుగుదేశం మరియు కాంగ్రెస్ పార్టీ ల గడవగా మార్చి చిత్రీకరిస్తున్నారు .

ఇది రెండు కులాల మధ్య ( కమ్మ , రెడ్డి ) గొడవగా మారక ముందే ప్రజల, ప్రభుత్వం మేలుకోవాలి .

మనిషిని మనిషి చంపటం అనాగరికం . దానిని గర్వించ దగిన విషయం కాదు .

మనిషి కిరాతకం గా చంపితే ప్రజలు భానాసంచా కాల్చి సంభారం చేసుకోవలసిన అవసరం వున్నదా ...?

అతనికి వొక కుటుంభ వున్నది .. దారుణంగా తలలోకి డ్రిల్ చేసి , నిద్రలో వున్నా వ్యక్తిని చంపటం ( తలలో కి రెండు అంగుళాల రంద్రాలు వున్నాయి )

మీ

సూరి

No comments: