


ఉగ్రవాదులు భారత వాణిజ్య రాజధాని ముంబై ని టార్గెట్ చేసుకొని కాల్పులకు , బాంబుబ్లాస్ట్ కి పాల్పడటం వలన .
ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ..
యాభై ఐదు మంది పౌరులు, నలుగురు పోలిసులు చనిపోగా నూట తొంభై ఆరు మంది గాయపడ్డారు ....
ఏంటి టెర్రరిస్టు స్కోడ్ అదినేత హేమంత్ కర్కరే , ఎన్కౌంటర్ స్పెసిలిస్ట్ విజయ్ సలస్కర్ చనిపోఎన వారిలో వున్నారు ..
* దాదాపు ముప్పై పైగా ఉగ్రవాదులు ముంబాయిలో ప్రవేశించి గ్రూప్ లుగ విదిపొఏ
* చత్రపతి శివాజీ రైల్ టెర్మినల్ , తాజ్ హోటల్ , ఒబెరై హోటల్ , కామా హాస్పటల్ ప్రాంతాలలో విచాక్ష్నరహితంగా కాల్పులు జరిపారు ..
* దీనిని మొదట మాఫియా గంగ్స్తర్ మధ్య జరిగిన గొడవగా మొదట భావించారు ..
* తేరుకొని ఇది ఉగ్రవాదుల చర్యగా భావించి ఆపరేషన్ మొదులు పెట్టారు .
* మరొక పొరపాటు కామా హాస్పటల్ దగ్గర జరిగింది ఏంటి టెర్రరిస్టు స్కోడ్ అదినేత హేమంత్ కర్కరే , ఎన్కౌంటర్ స్పెసిలిస్ట్ విజయ్ సలస్కర్ కారు దిగి లోనికి వెళ్ళుతున్న సమయంలో ఎదురుగ వచ్చి అతిసమీపంనుంచి ఫైర్ చెయ్యటం వారు చనిపోఈన తరువాత ఉగ్రవాదులు పోలీస్ జీప్ హైజాక్ చేసి దానిని ఉపయోగించి కాల్పులు జరపటం టి.వి చూస్తున్న వారు అందరు చూసారు .. కాల్పులు ఒబెరై హోటల్ లో , నమిర హౌస్ లో జరుగుతున్నవి .
వివరాలు తెలియాల్సి వున్నది ........
వివరాలు తెలియాల్సి వున్నది ........
** ఉగ్రవాదులు పాకిస్తానీ పంజాభి లో మాట్లాడుకోవటం ( పాకిస్తాన్ మూలాలు వున్నట్లు తెలుస్తూంది ).
ఉగ్రవాదులు తమ పంధా మార్చారు ....
** ఇప్పుడు ఆర్ధిక మూలాలు మీద ( షేర్ మార్కెట్ , కరెన్సీ, ఇండస్ట్రీ )
** విదేశి వ్యక్తులు భారత్ కి తరలి రాకుండా
** రాజకీయ నాయకులూ ( జాతీయ నాయకులూ )
** రాష్ట్ర నాయకులూ ( ఆర్ధికంగా ఎదుగుతున్న రాష్ట్రాలు )
** వ్యవసాయ క్షేత్రాలు ( పంట నష్టం జరగటం "నకిలీ మందులు ", " విత్తనాలు ")
ఇప్పుడు ఉగ్రవాదం పంధా మార్చుకుంటున్నారు , ఇది మనకు " వరల్డ్ ట్రేడ్ సెంటర్స్ " టార్గెట్ చేసినప్పటినుంచి ఈరోజు ముంబై లో జరిగిన ఉగ్రవాద చేర్యాల వరకు మనకు ఎన్నో పాఠాలు . ముఖ్యంగ మన సెక్యూరిటీ ఆఫీసర్స్ , స్పెషల్ టీం కాని వొక రీసెర్చ్ వింగ్ " ప్రపంచం లో ఎక్కడ ఉగ్రవాద చర్యలు జరిగిన వాటి డేటా తెచ్చుకొని నాలెడ్జ్ పెంచుకొంటే " మంచిది . ఎందుకంటే ఉగ్రవాదులు ప్రపంచవ్యాప్తంగా లింక్ నెట్వర్క్ వుండటం వలన "స్మాల్ టీం మోర్ రిసల్ట్ " పధకాలు ఎక్కువ అయ్యఈ . ఇప్పుడు ఎఫ్.బి.ఐ టీం లాస్ ఏంజిల్స్ నుంచి దర్యాప్తు కోసం వస్తున్నారు .
ముంబై ఆపరేషన్ అంత తేలికగా కొట్టిపారివేయ కూడదు .. ఇలాంటివి మరికొన్ని జరగటానికి ఎక్కువ అవకాసం వున్నాయే . ఆపరేషన్ ఇరువై నాలుగు గంటలు పైన జరుగుతున్నది లాస్ ఎక్కుమోత్తంలో వున్నది .
ఆలోచించండి దీనిని ఎదుర్కోవటానికి అందరు కృషి చేయాలి ... రాజకీయాలు చేయటానికి సమయం కాదు .
వొక్కసారి ఆలోచించండి ఇది విదంగా టెర్రరిస్టు ఎటాక్ న్యూయార్క్ పట్టణంలో జరిగితే ఇప్పటికే ఆర్ధిక సంఖోభంతో కొట్టుమిట్లడుతున్న అమెరికా ఎలా రియాక్ట్ అవుతారో ... వారు ముందు చూపుతో ముంబై ఆపరేషన్ ని ఇంవేస్తిగేత్ట్ చేసుకోవటానికి వస్తున్నారు ...
No comments:
Post a Comment