Friday, November 21, 2008

రాజశేకరుని ఎదుర్కో టానికి "ఇంద్రసేనా రెడ్డి " "సమరసింహా రెడ్డి " యాత్రలు ....


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో పౌరుషానికి గుర్తుగా వుండే ప్రాంతాలు " పల్నాడు " , " రాయలసీమ " . ఇదే పౌరుషాన్ని సినిమా ప్రపంచం సినిమాలు తీసి సొమ్ము చేసుకున్నారు. అలనాటి" పల్నాటి యుద్ధం " , "బ్రహ్మనాయుడు " ఇక రాయలసీమ ఫాక్షన్ సినిమాలు "ప్రేమించుకొందాం రా..", "అంతఃపురం ", సమరసింహా రెడ్డి", "ఆది", "ఇంద్ర" . రాయల సీమ సినిమా ప్రపంచానికి ఎంతో వున్నత విలువలు గల దర్శకులు , నిర్మాతలును ఇవ్వటమే కాకుండా , రాజకీయం గా ఎంతోమంది నాయకులను స్వాతంత్ర సమయం కాలంనుండి మనరాస్త్రనికి ఇచ్చింది .
రాజకీయ నేతలు "నీలం సంజీవ రెడ్డి", " కోట్ల విజయభాస్కర రెడ్డి", " నార చంద్రబాబు నాయుడు ", " కే.ఈ . కృష్ణ మూర్తి ", "ఎం.వి. మైసూర రెడ్డి ", " పరిటాల రవి " ఇలా చెప్పుకొంటూ పోతే చాల మంది తేలుతున్నారు .. కాని రాయల సీమ అంటే టక్కున గుర్తుకొంచే నాయకుడు మన ముఖ్య మంత్రి డాక్టర్ . వై.ఎస్. రాజశేకర రెడ్డి సింబల్ . అందు వల్ల ప్రతి వోక్కరు పర్యటనలు చేస్తున్నారు .. కాని రాయలసీమ ప్రజలకు తెలుసు అభివృద్ధి చేసింది . మన మాజీ ముఖ్య మంత్రులు " నారా చంద్రబాబు నాయుడు ", హిందూపురం నుంచి గెలిచిన " నందమూరి తారక రామ రావు " ఎంతవరకు ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందినాయో ప్రజలకు తెలుసు . ప్రజలు సినిమా లు చూస్తున్నారని వారికి ఎమితేలియదనుకొంటే పొరపాటే . సినిమాలలో మీసాలు మేలవేయడం , తోడ కొట్టడం చప్పట్లు కొట్టొచ్చు . రాజశేకర రెడ్డి మీసాలు మేలవేయాడు , తోడ కొట్టాడు . వారికీ ఏమి కావాలో అవి వారికి సమకూర్చుతున్నారు .
* జే.ఎన్.టి.యు
* ఐ .ఐ.ఐ.టి
* రిమ్స్ హాస్పిటల్
* వేమన యునివర్సిటీ
*సైన్సు సిటీ ( ప్రారంభం )
* నాలెడ్జ్ సెంటర్ .
* సాగునీటి ప్రాజెక్టులు
ఇలా చెప్పుకొంటూ పొతే ఎన్నో .. ఎన్నెన్నో ..
అందుకే వై. ఎస్ అంటే నమ్మకం ....
మీ
సూరి

No comments: