Sunday, December 7, 2008

ఐదు రాష్ట్రాల ఎలెక్షన్ ఫలితాలు .....


మధ్యప్రదేశ్ , ఢిల్లీ లలో అభివృద్ధి మరొకసారి గెలుపొండటానికి ఉపయోగ పడింది .
* ఢిల్లీ , రాజస్తాన్, మిజోరాం రాష్టాలలో కాంగ్రెస్ విజయం సాదిచగా
* మధ్యప్రదేశ్ , చత్రిస్స్గార్ లలో బి.జే .పి విజయ డంకా మ్రోగించింది
*** ముఖ్యమ్గా ఈ ఎన్నికల ద్వారా కాంగ్రెస్ తెలుసుకోవాలిసింది బి.ఎస్.పి నుంచి ముప్పు పొంచివున్నది .
అభివుద్ది గెలుపుకు మార్గం అని ఈ ఎన్నికలు రుజువు చేసాయే .







No comments: