Friday, April 10, 2009

వై.ఎస్ "ప్రజాప్రస్తానం" కు ఆరేళ్ళు ......



వై.ఎస్.ఆర్ ముప్పై ఏళ్ళ ప్రజప్రస్తానంలో మరిచిపోలేని .. జీవితకాలం గుర్తుంచుకొనే సంగటన . భారతదేశ చరిత్రలో "గాంధి" తరువాత పాదయాత్ర చేసిన నాయకుడు వై.ఎస్ .రాజశేకర రెడ్డి . ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో స్వర్గీయ ఎన్.టి.రామా రావు తరువాత అంతటి చేరిష్మ గల నాయకుడు . నిత్య అసంత్రుపిగా వుండే నాయకుడుగ పేరుతెచ్చుకొన్న వై.ఎస్.ఆర్ . పాదయాత్ర తో భావితరాల వారికీ వొక నాయకుడుకి వుండవలసింది దృఢ సంకల్పం , ప్రజలతో మమేక మవ్వటం అని నిరూపించిన నాయకుడు .
హాట్సాఫ్ ...
మీ
సూరి

No comments: