Friday, April 17, 2009

తస్మాత్ జాగ్రత్త ..... నీటి ప్రాజెక్టులు ఆగిపోతాయి ..




వై.ఎస్.రాజశేకర రెడ్డి తలపెట్టిన జలయజ్ఞం మధ్యలో ఆగిపోకూడదంటే మళ్ళి రాజశేకర రెడ్డి ముఖ్యమంత్రి కావలి .

రాష్ట్ర ప్రగతి ఆగిపోకూడదు .. వివధ పనికిరాని పధకాలు చూపి ప్రజలను మోసగించి అధికారం లోకి రావాలని చూస్తున్న తెలుగుదేశం మరియు మహాకూటమి కి బుద్ది చెప్పండి .






No comments: