Friday, February 13, 2009

ఆఖరి అసెంబ్లీ సమావేశాలు ముగిసాయ్ ....?


చిట్టచివరి అసెంబ్లీ సమావేశాలు ఎదమాములుగా వొకరినొకరు విమర్శించుకుంటూ ముగుసావి .
ప్రజలు సమస్యలు ఎవరికీ పటావని మరోసారి రుజువు చేసారు . ఇక తెరాసా ఎప్పటిలాగే తెలంగాణ కి అన్యాయం జరిగిందని విమర్శించారు . కొసమెరుపు ....... వై.ఎస్ .ఆర్ తెలంగాణాకి నేను వ్యతిరేకిని కాదని చెప్పటానికి సభాసంగాన్ని వేస్తున్నట్లు ప్రకటించారు .
మరో మూడు నెలల్లో కొత్త ముఖ్యమంత్రి ఎవరో ప్రజలు నిర్ణ ఇస్తారు ...... వేచిచూడండి .
మీ
సూరి.

No comments: