
రాష్ట్ర రాజకీయం అమాంతం వేడెక్కింది . కాని రాజ్షేకరుని ప్రచారం తో వరుణుడు పులకించి వర్షించాడు ... ఎప్పటి లాగ రాజశేకర రెడ్డి "చేవెళ్ళ" సెంటిమెంట్ తో ప్రచారం మొదలు పెట్టాడు . ఇక మహాకుఉటమి సీట్లు ప్రకటించింది ... నిరసన్ జ్వాలలు వెల్లువెత్తి వుక్కిరిబిక్కి చేస్తున్నాయి.
No comments:
Post a Comment