Tuesday, March 3, 2009

బీటలు వారుతున్న "మహాకుటమి"... ఎం.ఆర్.పి.ఎస్ అస్త్రం పై ఆసలు .


ఎన్నికల నగారా మ్రోగింది దక్షిణభారతంలో ఎంతోప్రతిష్టగ జరగబోతున్న ఎన్నికలు . దాదాపు ముపై సంవస్తరాల తరువాత మొక్కోనపు పోటీ నెలకొనివుంది .. ప్రతి పార్టీ ఎంతో ప్రతిష్టగా తీసుకొని ముందుకు సాగుతున్నాయి .

కాంగ్రెస్ పార్టీని ముఖ్యమ్గా రాజశేకర రెడ్డి ని నిలువరించే కార్యక్రమంతో ఉద్భవించిన "మహాకుటమి" సీట్ల పంపకంలో విభేదాలు వచ్చిన మాట వాస్తవం . ఈ కూటమే కాంగ్రెస్ కు ప్రత్య న్యాయం అని ఎం.ఆర్.పి.ఎస్ భావిస్తుంది .

ఇంకెన్ని విశేషాలు చూడాలో ..............


మీ

సూరి

No comments: