
ఎన్నికల నగారా మ్రోగింది దక్షిణభారతంలో ఎంతోప్రతిష్టగ జరగబోతున్న ఎన్నికలు . దాదాపు ముపై సంవస్తరాల తరువాత మొక్కోనపు పోటీ నెలకొనివుంది .. ప్రతి పార్టీ ఎంతో ప్రతిష్టగా తీసుకొని ముందుకు సాగుతున్నాయి .
కాంగ్రెస్ పార్టీని ముఖ్యమ్గా రాజశేకర రెడ్డి ని నిలువరించే కార్యక్రమంతో ఉద్భవించిన "మహాకుటమి" సీట్ల పంపకంలో విభేదాలు వచ్చిన మాట వాస్తవం . ఈ కూటమే కాంగ్రెస్ కు ప్రత్య న్యాయం అని ఎం.ఆర్.పి.ఎస్ భావిస్తుంది .
ఇంకెన్ని విశేషాలు చూడాలో ..............
మీ
సూరి
No comments:
Post a Comment